అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ 2025 – విద్యార్థులకు రూ.30,000 అవకాశం
అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ – సంపద్రానికి రూ. 30,000
అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ అవకాశం ప్రకటించబడింది. ఎంపికైన వారికి రూ. 30,000 వరకు స్కాలర్షిప్ అందించబడుతుంది.
అర్హతలు:
- డిగ్రీ, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం విద్యార్థులు.
- 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో చదివి ఉండాలి.
చివరి తేదీ:
📅 30.09.2025
దరఖాస్తు & పూర్తి వివరాల కోసం:
👉 అధికారిక వెబ్సైట్ను సందర్శించండి: azimpremjifoundation.org
📺 మరిన్ని వివరాలకు T-SAT ఛానెల్ మరియు యాప్ ద్వారా తెలుసుకోండి.
CEO, T-SAT
బోడనపల్లి వేణుగోపాల్ రెడ్డి
✨ ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, సహచరులకు షేర్ చేయండి.



Comments
Post a Comment